Saturday, August 18, 2007

సెంటిమెంట్ భయం!

శనివారం ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి జైరాంరమేశ్ మాటలు చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానానికి అభివృధ్ది కార్డు మీద గెలుస్తామన్న ఆశలు లేనట్లు కనిపిస్తోంది.ఎంత అభివృధ్ది చేసినా తెలంగాణ సెంటిమెంట్ పట్టించుకోక పోతే ఎదురు దెబ్బ తప్పదని భయపడుతోంది.కేంద్రం తెలంగాణా అంశంను పట్టించుకుంటుందని మంత్రి వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ దే కాదని స్పష్టం చేశాడు.

No comments: